Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామ పండు దొంగతనం చేశాడనీ కొట్టి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (17:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జామపండు దొంగిలించాడన్న అక్కసుతో ఓ యువకుడిని కొందరు కొట్టి చంపేసారు. దీంతో తోట యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని అలీగఢ్ జిల్లా మానేనా గ్రామానికి చెందిన దళిత యువకుడు ఓం ప్రకాష్ గ్రామం పక్కనే ఉన్న అడవికి వెళ్ళి తిరిగి వస్తుండగా, జామ తోటలో కిందపడిన ఓ పండును తెచ్చుకున్నాడు. ఆ యువకుడు గ్రామంలోకి వస్తున్న ఓం ప్రకాష్‌ను జామతోట యజమానులు భీంసేన్, బన్సారీ గమనించి నిలదీశారు. ఆపై మిగతా గ్రామస్థులంతా కలిసి ఓం ప్రకాష్‌పై దాడి చేశారు. 
 
తోటలో జామకాయలు దొంగిలంచారన్న ఆరోపిస్తూ విచారక్షణా రహితంగా కొట్టారు. ఈ దెబ్బలు తట్టుకోలేక ఓం ప్రకాష్ అచేతన స్థితిలోకి జారుకోగా, అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో దళిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments