Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి చరమాంకంలో మాయని మచ్చగా నిలిచిపోయింది.. అదొక్కటే?

ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు మంగళవారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. సినిమా రంగంలో రాణించిన దాసరి నారాయణరావు రాజకీయ నేత్తగానూ ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నత పదవులను

Webdunia
బుధవారం, 31 మే 2017 (12:48 IST)
ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు మంగళవారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. సినిమా రంగంలో రాణించిన దాసరి నారాయణరావు రాజకీయ నేత్తగానూ ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నత పదవులను అలంకరించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.

అయితే దాసరి రాజకీయ జీవితంలో బొగ్గు స్కామ్ మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనిపై విచారణ కూడా జరుగుతోంది. అయితే దాసరి మాత్రం బొగ్గు స్కామ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని పలుసార్లు చెప్పారు. అయితే క్విడ్ ప్రోకో ద్వారా దాసరి నారాయణ రావు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 
 
తలబిరా బొగ్గు గనులను ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నైవేలి లిగ్నైట్ లిమిటెడ్‌తో పాటు మరో సంస్థకు కేటాయించాలని బొగ్గు గనుల శాఖ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసింది. కానీ వాటిని ప్రైవేట్ రంగంలోని హిందాల్కో సంస్థకు కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపుల్లో దాసరి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

అయితే దీనిపై సీబీఐ విచారణ జరుగుతున్నా.. దాసరిపై ఉన్న అభియోగాలు రుజువు కాలేదు. ఇంకా నిర్ధారణ కూడా కాలేదు. దీంతో దాసరి చరమాంకంలో కోల్ స్కామ్ మాయని మచ్చగా మారిపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments