Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ గారూ.. సమయం ఇవ్వండి.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి : సీఎం స్టాలిన్

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (14:51 IST)
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు, తమ ఆందోళనను తెలియజేసేందుకు తమకు సమయం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ మేరకు గత నెల 27వ తేదీన ఆయన మోడీకి లేఖ రాసినట్టు స్టాలిన్ బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. 
 
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగనుందన్న విషయంపై చర్చించేందుకు వివిధ పార్టీల నేతలతో ఇటీవల స్టాలిన్ అఖిలపక్షం సమావేశం నిర్వహించిన విషయం తెల్సిందే. పునర్విభజనపై పలు తీర్మానాలు చేశారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన మెమోను అందించేందుకు మోడీని సమయం కోరినట్టు స్టాలిన్ తెలిపారు. ఈ కీలక అంశంపై మా వినతి వినిపించేందుకు అత్యవసంగా సమయం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంహగా అభ్యర్థించారు. ప్రధాని మోడీ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments