Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (12:09 IST)
బెంగళూరు నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గు ముఖం పడుతోంది. రాష్ట్రంలో మూడు వారాలక్రితం 6 లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలతో 3 లక్షలకు చేరుకున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులతో కలిపి 2,93,024 యాక్టివ్‌ కేసులు ఉండగా మృతుల సంఖ్య 30,017కు చేరుకుంది.

తాజాగా 16,387 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 4095, మైసూరు 1687, బెళగావి 1006 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో వందల్లో కేసులు నమోదు కాగా అత్యల్పంగా బీదర్‌లో 23 మందికి పాజిటివ్‌ సోకింది.

రాష్ట్ర వ్యాప్తంగా 21,199 మంది కోలుకోగా బెంగళూరులో 8,620 మంది, తుమకూరులో 1036, మైసూరులో 1034, బెళగావిలో 990, హాసన్‌లో 979 మంది కోలుకున్నారు. ఇతర జిల్లాల్లోనూ డిశ్చార్జ్‌ల సంఖ్య ఆశాజనకంగా ఉంది.

తాజాగా 463 మంది మృతి చెందగా అత్యధికంగా బెంగళూరులో 307 మంది, బెళగావిలో 17 మంది, బెంగళూరు రూరల్‌, హాసన్‌లో 12 మంది మృతి చెందగా ఇతర జిల్లాల్లో అంతకులోపు నమోదు కాగా యాదగిరి, బీదర్‌లలో ఒకరు కూడా మృతి చెందలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments