Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తమ్మ ఆస్తులన్నీ నాకూ నా చెల్లెలికే.. వీలునామా నా దగ్గరే వుంది: దీపక్

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అత్త, జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామా తన దగ్గర ఉందని చెప్పారు. గతంలో అమ్మ అక్రమాస్తుల కేసులో జయకు న్యాయస్థానం విధించిన జరిమానాను కట్ట

Webdunia
బుధవారం, 10 మే 2017 (10:10 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అత్త, జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామా తన దగ్గర ఉందని చెప్పారు. గతంలో అమ్మ అక్రమాస్తుల కేసులో జయకు న్యాయస్థానం విధించిన జరిమానాను కట్టేస్తానని దీపక్ ప్రకటించారు. "అత్తమ్మ జయలలిత రాసిన వీలునామా తన దగ్గరే వుందన్నారు. 
 
"అన్ని ఆస్తులూ నా పేరిట, నా సోదరి దీప పేరిట రాసి ఉన్నాయి" అంటూ జయలలిత మేనల్లుడు దీపక్‌ సంచలన వ్యాఖ్యలు చేయడంతో శశికళ వర్గం షాక్‌కు గురైంది. ఈ వీలునామా ప్రకారం చెన్నై పోయెస్ గార్డెన్‌లోని బంగ్లా, చెన్నై పార్సన్‌ మేనర్‌లో రెండు ఆఫీసులు, సెయింట్ మేరీస్ రోడ్డులోని నివాసం, కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్‌లోని ద్రాక్ష తోట వంటి ఎనిమిది ఆస్తులు తనకు దక్కుతాయని దీపక్ జయకుమార్ తెలిపారు. 
 
ఇకపోతే.. జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో పలు అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌ బంగ్లాలో హత్య, దోపిడీ జరిగాయి. జయలలిత ఆస్తుల వివరాలు, పార్టీకి సంబంధించిన కీలక పత్రాలు, భారీ ఎత్తున డబ్బు ఉందని.. అందుకే అక్కడ హత్య, దోపిడీలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments