Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూతు పదాలు రాయించుకుని ట్యూషన్ టీచర్‌పై వేసింది.. బుద్ధిచెప్పాలనే చంపేశా?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (09:33 IST)
తన చేత పేపరుపై బూతు పదాలు రాయించుకుని ట్యూషన్ టీచర్‌పై విసిరివేసింది. దాన్ని చూసిన ఆమె తనను అందరి ముందు తిట్టింది. దీంతో ఆ యువతికి ఎలాగైనా బుద్ధిచెప్పాలన్న ఉద్దేశ్యంతో హత్య చేసినట్టు ఓ నిందితుడు వెల్లడించాడు. అందరి ముందు అవమానించేలా చేసినందుకే పగతో రగిలిపోయి ఆ యువతిని హత్య చేసినట్టు అతను వెల్లడించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన 17 యేళ్ళ యువకుడు, ఓ యువతి ఒకే టీచర్ వద్దకు ట్యూషన్‌కు వెళ్లేవారు. ఈ క్రమంలో ఆ యువతిపై ఆ యువకుడు మనసుపడ్డాడు. దీంతో అతనికి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఆ యువతి ప్లాన్ వేసింది. 
 
ఓ రోజున ట్యూషన్‌లో పేపరుపై కొన్ని బూతు పదాలు రాయాల్సిందిగా కోరింది. దీంతో ఆ యువకుడు తనకు తెలిసిన అసభ్య పదాలను పేపరుపై రాసి ఆ యువతి చేతికి ఇచ్చాడు. ఈ పేపరును ఆ యువతి ట్యూషన్ టీచరు‌పైకి విసిరివేసింది. 
 
దీన్ని చూసిన టీచర్.. ఆ పదాలను చదివి.. యువకుడిని అందరిని ముందు తిట్టింది. దీంతో ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించి, ఆమెను హత్య చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments