Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు మిస్సయింది.. కారు ఎక్కింది... ముగ్గురు కామాంధుల చేతిలో నలిగిపోయింది...

ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 12 యేళ్ల బాలిక ముగ్గురు కామాంధులు చేతిలో నలిగిపోయింది. ఈ దారుణం ఈనెల 18వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (13:36 IST)
ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 12 యేళ్ల బాలిక ముగ్గురు కామాంధులు చేతిలో నలిగిపోయింది. ఈ దారుణం ఈనెల 18వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ బాలిక 12వ తరగతి చదువుతోంది. ఆ యవతి ఈనెల 18వ తేదీన పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో స్కూలు బస్సు మిస్సైంది. దాంతో ఆ బాలిక ఇంటికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకుని రోడ్డుపైకి వచ్చింది. ఆ సమయంలో కారులో వచ్చిన ముగ్గురు అబ్బాయిలు.. తనను ఇంటి వద్ద దించుతామని నమ్మించడంతో ఆ బాలిక కారు ఎక్కింది.
 
కొద్దిదూరం వెళ్లాక ఆ బాలిక నోట్లో బట్టలు కుక్కి, ఆ తర్వాత రేప్‌కు ప్రయత్నించారు. ఓ మత్తు పానీయాన్ని కూడా ఆమెకు తాగించారు. తమ కూతురు రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 2 గంటల సమయంలో నాలెడ్జ్ పార్క్ ఏరియాలో మత్తులో ఆ యువతిని గుర్తించారు. హాస్పటల్‌కు తీసుకువెళ్లి వైద్యం చేయగా, ఆమె అత్యాచారానికి గురైనట్టు తేలింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు కామాంధుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments