Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాల మరుగుదొడ్డిలో ప్రసవించిన టెన్త్ విద్యార్థిని.. ఎక్కడ?

దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పాఠశాల మరుగుదొడ్డిలోనే ప్రసవించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఢిల్లీ మలిక్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలో

Webdunia
ఆదివారం, 23 జులై 2017 (09:05 IST)
దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పాఠశాల మరుగుదొడ్డిలోనే ప్రసవించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఢిల్లీ మలిక్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలో ఓ యువతి పదో తరగతి చదువుతోంది. ఈమె స్కూల్ బాత్రూమ్‌లో మృతశిశువుకు జన్మనిచ్చింది. గతంలో తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 
 
పోలీసుల విచారణలో ఆ డ్రైవర్.. బాలికపై నాలుగైదుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాలికను ప్రలోభపెట్టేందు డబ్బు ఆశచూపి లొంగదీసుకునేవాడని తేలింది. బాలికకు మొదట్లో తాను గర్భవతిననే విషయం తెలియలేదు. విషయం తెలిసిన తరువాత ఆ డ్రైవర్ బాలికకు అబార్షన్ చేయించే ప్రయత్నం చేశాడు. కాని అది సాధ్యపడక పోవడంతో పాఠశాల బాత్రూమ్‌లో ప్రీ డెలివరీ జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె గర్భంతో ఉందని తెలుసుకోలేక పోవడం విశేషం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments