Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ సీమాపురిలో కలకలం రేపిన అనుమానాస్పద బ్యాగు

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (21:47 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని సిమాపురిలో ఓ అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. ఓ ఇంటి వద్ద ఈ బ్యాగు కనిపించగా, ఇది ప్రతి ఒక్కరినీ భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందున్న ఢిల్లీ స్పెషల్ పోలీస్ బృందం ఈ బ్యాగును తనిఖీ చేయగా, అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తించి, తక్షణం ఎన్.ఎస్.జి విభాగానికి సమాచారం అందించారు.
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన ఎన్.ఎస్.జి ఆ బ్యాగును స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆ బ్యాగును ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్ళి అందులోని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. ఈ బ్యాగుకు సంబంధించి నలుగురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్యాగు లభించిన ఇంటిలో ఉండే నలుగురు యువకుల కోసం ఢిల్లీని జల్లెడ పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments