Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో తరగతి విద్యార్థిని కిందకు తోసేసిన స్కూల్ టీచర్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (13:25 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఓ అమానుష ఘటన జరిగింది. తన వద్దకు చదువుకునేందుకు వచ్చిన ఐదో తరగతి విద్యార్థిని స్కూల్ టీచర్ ఒకరు పాఠశాల మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసింది. దీంతో ఆ విద్యార్థి గాయపడ్డారు. ప్రస్తుతం ఈ విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సెంట్రల్ ఢిల్లీ మోడల్ బస్తీలోని ప్రాత్మిక్ విద్యాలయంలో జరిగింది. 
 
ఈ స్కూల్‌లో పని చేసే గీతా దేశ్వాల్ అనే ఉపాధ్యాయురాలు ఏదో తరగతి విద్యార్థిపై తొలుత కత్తెరతో దాడి చేసింది. ఆ తర్వాత అన్ని మొదటి అంతస్తు నుంచి కిందికి తోసేసింది. దీన్ని గమనించిన ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు సమీపంలోని హిందూరావు ఆస్పత్రికి తరలించారు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సాక్ష్యంగా చేసుకుని అటెంప్ట్ మర్డర్ కేసును నమోదు చేసినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. అలాగే, టీచర్‌ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments