Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటివద్దకే మద్యం.. ఢిల్లీ మంత్రుల సంఘం ఆమోదం

Webdunia
మంగళవారం, 10 మే 2022 (19:29 IST)
మన దేశంలో మద్యానికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. మద్యాన్ని సేవించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా, యువత మద్యానికి బానిసవుతున్నారు. దీంతో మద్యం వినియోగం, విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇంటి వద్దకే మద్యాన్ని సరఫరా చేయనున్నారు. 
 
ఢిల్లీ మంత్రుల సంఘం ఈ మేరకు ఆమోదం తెలిపింది. మద్యం విపణి సజావుగా కొనసాగినంతవరకు రిటైల్ మద్యం విక్రయాల తగ్గింపు ధరపై ఎలాంటి పరిమితి ఉండరాదని మంత్రుల సంఘం భావిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఢిల్లీ మద్యం పాలసీకి కేజ్రీవాల్ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. త్వరలోనే దీన్ని కేబినెట్ ఆమోదం పంపుతున్నారు. కేబినెట్ పచ్చజెండా ఊపితే ఇక ఇళ్లవద్దకే మద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments