Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల తీర్పు.. జస్టిస్ ఇందు మల్హోత్రా.. ఏకీభవించలేదట..

కేరళలోని సుప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునని సుప్రీం కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును 4-1 మెజార్టీతో వెలువరించింది. నలుగురు న్యా

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (17:27 IST)
కేరళలోని సుప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునని సుప్రీం కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును 4-1 మెజార్టీతో వెలువరించింది. నలుగురు న్యాయమూర్తులు ఈ తీర్పుకు సానుకూలంగా ఓటేసినా.. ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా మాత్రం ఈ తీర్పురై ఏకీభవించలేదు. 
 
మతపరమైన మనోభావాలను అడ్డుకోకూడదని తీర్పు అడ్డు తగిలారు. భారతదేశంలో వేర్వేరు మతాచారాలు ఉన్నాయని, ఎవరైనా ఏదైనా మతాన్ని గౌరవిస్తే.. అందుకు రాజ్యాంగం అనుమతిస్తుందన్నారు. మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోవడాన్ని రాజ్యాంగం అనుమతించదని పేర్కొన్నారు. 
 
అక్షరాస్యత కారణంగా కేరళ మహిళలు సామాజికంగా పురోభివృద్ధిని సాధించారని... వీరిలో ఎక్కువ మంది శబరిమల ఆచరించే ఆచారాల పట్ల వ్యతిరేకతతో లేరని చెప్పారు. ట్రిపుల్ తలాక్, సెక్షన్ 377 కేసుల్లో నిజమైన బాధితులు కోర్టులను ఆశ్రయించారని... అందుకే ఆ కేసులు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. ఇకపోతే.. ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. 
 
కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశానికి అనుమతి ఇస్తూ.. సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలసిందే. కాగా... సుప్రీం ఇచ్చిన తీర్పును కర్ణాటక మహిళా మంత్రి జయమాల స్వాగతించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments