Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండు గర్భణికి ఆపరేషన్ చేస్తూ.. కత్తెరను పొట్టలో పెట్టి మరిచిపోయిన వైద్యులు

జయశంకర్ జిల్లాలోని మహదేవపూర్ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిండు గర్భిణికి ఆపరేషన్ చేస్తూ కత్తెరను పొట్టలోనే వుంచి ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (10:20 IST)
జయశంకర్ జిల్లాలోని మహదేవపూర్ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిండు గర్భిణికి ఆపరేషన్ చేస్తూ కత్తెరను పొట్టలోనే వుంచి ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.

వివరాల్లోకి వెళితే మహదేవపూర్ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. నెలలు నిండిన గర్భిణీ ఆస్పత్రికి రావడంతో ఆపరేషన్ చేసి ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు. హడావుడిలో కత్తిని పొట్టలో వుంచేశారు. 
 
ఆపరేషన్ చేయించుకున్న గర్భిణి ఇంటికెళ్లిన.. గంటకే మళ్లీ పొట్టలో నొప్పి రావడంతో ఆస్పత్రికి వచ్చారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెకు తీసిన పరీక్షల్లో వైద్యులు పొట్టలో కత్తెర వుంచడాన్ని గుర్తించారు. ఆమెకు మళ్లీ ఆపరేషన్ చేసిన వైద్యులు కత్తెరను బయటికి తీశారు. వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై మహిళ తరపు బంధువులు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

'బజరంగీ భాయిజాన్‌' సీక్వెల్‌కు ఓ ఆలోచన చెప్పా... ఏం జరుగుతుందో చూద్దాం : విజయేంద్ర ప్రసాద్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments