Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో దారుణం.. 70ఏళ్ల మహిళా పేషెంట్‌ను పీక్కుతిన్నాయి...!

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఆస్పత్రిలో కనిపించకుండా పోయిన 70ఏళ్ల మహిళను కుక్కలు పీక్కుతిన్నాయి. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోవడం గత పది నెలల్లో

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (11:38 IST)
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఆస్పత్రిలో కనిపించకుండా పోయిన 70ఏళ్ల మహిళను కుక్కలు పీక్కుతిన్నాయి. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోవడం గత పది నెలల్లో ఇది ఐదోసారి. వివరాల్లోకి వెళితే.. తీవ్ర అనారోగ్యంతో బిస్మిల్లా బాయి అనే 70 ఏళ్ల మహిళ మార్చి 22వ తేదీన కనిపించకుండా పోయింది. 
 
ఇలా మధ్య ప్రదేశ్ ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయిన 70 ఏళ్ల మహిళను కుక్కలు పీక్కు తినేశాయి. ఆమె శరీరంలోని అవశేషాలను పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. సజీవంగా ఉన్నప్పుడే బిస్మిల్లా బాయిపై కుక్కలు దాడి చేశాయని.. శరీర అవయవాలను పీక్కుతిన్నాయని చెప్పారు. 
 
ఆమె తల, ఛాతి భాగాల ఆధారంగా బిస్మిల్లా బాయిపై శునకాల దాడి జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ఆస్పత్రి వెనుక గేటు ద్వారా ఆమెను వెళ్లిపోవాలని భావించిందని.. వైద్య సిబ్బంది కళ్లుగప్పి వెళ్లిన.. ఆమె శునకాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments