Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి మూలాలు ఎక్కడ? కాంగ్రెస్‌పై అమరీందర్ ఫైర్

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (11:56 IST)
కాంగ్రెస్ పార్టీపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. సెక్యులరిజం గురించి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని హితవు పలికారు. 
 
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, నానా పటోలే వంటి నాయకులు ఆరెస్సెస్ నుంచి వచ్చారన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. బీజేపీ నుంచి వచ్చిన సిద్ధూను నెత్తిన పెట్టుకున్నారని, మహారాష్ట్రలో శివసేనతో జట్టు కట్టారంటూ దెప్పిపొడిచారు. 
 
పంజాబ్‌లో కొత్త పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు అంశంపై పరిశీలిస్తామని ఇటీవల అమరీందర్ ఓ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ మాట్లాడుతూ తనలోని సెక్యులర్ అమరీందర్‌ను ఆయన చంపుకొన్నారన్నారు. 
 
ఈ వ్యాఖ్యలకు ప్రతిగా అమరీందర్ కాంగ్రెస్‌పై ఇలా విరుచుకుపడ్డారు. మరోవైపు, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగుచట్టాల నిర్మాత అమరీందరేనని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఆ పార్టీతో జతకట్టేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments