Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రౌపది తొలి ఫెమినిస్ట్... మొండి పట్టుదల వల్లే మహాభారత యుద్ధం

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి పంచపాండవుల సతీమణ ద్రౌపదిపై ఆమె సంచలన

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (15:34 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి పంచపాండవుల సతీమణ ద్రౌపదిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నప్పటికీ ఆమె ఎప్పుడూ ఎవ్వరి మాట వినలేదన్నారు. 
 
మహాభారత యుద్ధానికి ద్రౌపది మొండి పట్టుదలే ఏకైక కారణమని రామ్ మాధవ్ కామెంట్స్ చేశారు. ఆమె మొండి పట్టుదల వల్ల ఏకంగా 18 లక్షల మంది ఆసువులు బాసారని రామ్ మాధవ్ అన్నారు. ఆమెను ప్రపంచంలోనే తొలి స్త్రీవాదిగా కొనియాడుతూనే.. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ద్రౌపది మొండితనం వల్లే మహాభారత యుద్ధం జరిగిందన్నారు. పనాజీలో నిర్వహించిన ఇండిక్ ఫెస్టివల్‌లో రామ్ మాధవ్ మాట్లాడుతూ.. భర్తలు చెప్పిన మాటను వినని.. ద్రౌపది శ్రీకృష్ణుడి మాటలనే వేదవాక్కుగా పరిగణించిందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments