Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్లో అర్థరాత్రి మహిళా ప్రయాణికురాలి తలపై మూత్ర విసర్జన చేసిన టీసీ!

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (14:29 IST)
అమృతసర్ నుంచి కోల్‌కతా వెళుతున్న అకాల్ తఖ్తత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి తలపై టీసీ ఒకరు మూత్ర విసర్జన చేశాడు. బాధితురాలు తన భర్త రాజేశ్ కుమార్‌తో కలిసి కోల్‌కతా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడిని మున్నా కుమార్‌గా గుర్తించారు. పీకల వరకు మద్యం సేవించిన టీసీ మున్నాకుమార్... ఈ పాడుపనికి పాల్పడ్డాడు. బాధితారులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
టీసీ చేసిన పాడుపనికి ఆ మహిళా ప్రయాణికురాలు బిగ్గరగా కేకలు వేయడంతో ఇతర ప్రయాణికులు నిద్రలేచి, పారిపోతున్న టీసీని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, ఇటీవలి కాలంలో విమానంలో పలువురు ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిని మరచిపోకముందే రైలులో ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments