Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో దుర్యోదనుడు, దుశ్శాసనుడు: యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (08:41 IST)
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వంపై మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశంలో రెండు అత్యంత ప్రమాదకరమైన ‘తుక్డే తుక్డే’ గ్యాంగులో ఇద్దరు మాత్రమే ఉన్నారని, వారిరువరూ బీజేపీలోనే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో అత్యంత ప్రమాదకరమైన తుక్డే తుక్డే గ్యాంగులు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వారి పేరు ఒకరు దుర్యోదనుడు, మరొకరు దుశ్శాసనుడు. వారిద్దరూ బీజేపీలోనే ఉన్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి’’ ఆయన ట్వీట్ చేశారు.

ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా వ్యతిరేక ఆందోళనలు చెలరేగుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నాయి. ఈ చట్టం దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తుందంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిని ఉదహరిస్తూనే యశ్వంత్ సిన్హా  విమర్శలు చేశారనేది స్పష్టం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments