Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేఘాలయ రాష్ట్రంలో భూకంపం - రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (09:31 IST)
మేఘాలయ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.0గా నమోదైంది. సోమవారం ఉదయం 6.32 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. 
 
ఆ రాష్ట్రంలోని తురా అనే ప్రాంతానికి 43 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం కారణంగా స్వల్పంగా భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్.సి.ఎస్) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్టు పేర్కొంది. 
 
మరోవైపు, టిబెట్‌లోని జిజాంగ్‌ ప్రాంతంలో కూడా భూమి కంపించింది. ఉదయం 4.01 గంటల సమయంలో 4.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్‌ పేర్కొన్నది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరుగలేదని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments