Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదు

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (13:20 IST)
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 5.07 గంటల సమయంలో ఈ రీజియన్‌లో భూప్రకంపనలు కనిపించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదయ్యాయి. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. 
 
ఈ భూకంప కేంద్రాన్ని పెర్కాకు 208 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని కేంద్రం తెలిపింది. ఈ భూ ప్రకంపనల ప్రభావం ఇండోనేషియాలో కూడా కనిపించాయని వెల్లడించింది.
 
మరోవైపు, ఆదివారం తెల్లవారుజామున 12.45 గంటల సమయంలో ఉత్తర కాశీలో వరుసగా మూడుసార్లు భూమి కంపించిన విషయం తెల్సిందే. రెండుసార్లు 5 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్.సి.ఎస్ వెల్లడించింది. భట్వారీ ప్రాంతంలోని సిరోర్ అడవిలో తొలుత 12.40 గంటలకు భూమి కంపించిందని ఆ తర్వాత రెండోసారి 12.45 గంటలకు, మూడోసారి 1.05 గంటలకు భూకంపం వచ్చినట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments