Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ఇంట్లో 10 వేల విదేశీ వాచ్‌లు... రోజుకొకటి పెట్టుకున్నా 27 యేళ్లపాటు...

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11 వేల కోట్ల మేరకు దోచుకుని విదేశాలకు పారిపోయిన బడా ఆర్థిక మోసగాడు నీరవ్ మోడీ. ఈయన చేసిన స్కామ్ బయటపడక ముందు దర్జా జీవితాన్ని అనుభవించినట్టు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరే

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (13:38 IST)
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11 వేల కోట్ల మేరకు దోచుకుని విదేశాలకు పారిపోయిన బడా ఆర్థిక మోసగాడు నీరవ్ మోడీ. ఈయన చేసిన స్కామ్ బయటపడక ముందు దర్జా జీవితాన్ని అనుభవించినట్టు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), సీబీఐ అధికారుల తనిఖీల్లో బహిర్గతమవుతోంది. 
 
ముఖ్యంగా, మోడీ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేయగా, దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మొన్ననే రూ.వంద కోట్ల విలువైన విదేశీ కార్లను సీజ్ చేసిన అధికారులు.. ఇప్పుడు ఆయన ఇంట్లోని ఓ గదిలో ఉన్న వాచీలను చూసి షాక్ అయ్యారు. ఇంట్లోని రెండు గదుల్లో 10 వేల విదేశీ వాచీలను గుర్తించారు. ఒక్కో వాచీ ఖరీదు రూ.లక్షల్లో ఉంటుంది. 
 
ఈ వాచీలను రోజుకో వాచీ పెట్టుకున్నా.. అన్నీ వాచీలు పెట్టుకోవటానికి 27 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ వాచీలను 60 ప్లాస్టిక్ కంటైయినర్లలో భద్రపరిచి ఉంచారు. ఈ వాచీల మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని.. ఇన్ని వాచీలను ఎందుకు తెచ్చారో విచారణలో తేలాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments