Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల సంఘం కొత్త రూల్.. రాజకీయ నేతకు ఇద్దరు భార్యలుంటే..?

కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కొత్త నిబంధన పెట్టింది. ఎన్నికల్లో పోటీచేసే నేతలు తమ ఆదాయ వివరాలతో పాటు భార్య పేరిట గల ఆదాయ వివరాలను కూడా ఈసీకి సమర్పించాలని పేర్కొంది. నామినేషన్లు

Webdunia
శనివారం, 27 మే 2017 (13:56 IST)
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కొత్త నిబంధన పెట్టింది. ఎన్నికల్లో పోటీచేసే నేతలు తమ ఆదాయ వివరాలతో పాటు భార్య పేరిట గల ఆదాయ వివరాలను కూడా ఈసీకి సమర్పించాలని పేర్కొంది. నామినేషన్లు వేసే సమయంలోనే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమతో పాటు భార్య పేరిట గల ఆస్తుల వివరాలను కూడా ఇవ్వాలని ఎన్నికల సంఘం తెలిపింది. 
 
ఒకవేళ ఎన్నికల్లో పోటీచేసే రాజకీయ అభ్యర్థులకు ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే అందరి ఆదాయ వివరాలు ఇచ్చి తీరాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ఇది సహకరిస్తుందని ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఎన్నికల అఫిడవిట్‌లో ప్రత్యేక కాలమ్‌ను కూడా ఈసీ ఏర్పాటు చేసింది. 
 
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, భార్య, అలాగే తనపై ఆధారపడిన వారి ముగ్గురి ఆస్తులు, అప్పులు ఇవ్వాల్సి ఉంది. కాని తాజాగా ఆదాయ మార్గాలను కూడా ఇవ్వాలని కోరడం ద్వారా రాజకీయ నేతలకు కాస్త సంకటమే ఏర్పడిందని చెప్పాలి. అయినా ఆదాయానికి లెక్క చెప్పడం రాజకీయ నేతలకు ప్రత్యేకంగా చెప్పించాల్సిన అవసరం లేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments