Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 8న ఢిల్లి శాసనసభకు ఎన్నికలు

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (17:03 IST)
కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఢిల్లి శాసనసభకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) సునీల్‌ అరోరా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. నేటినుంచి కోడ్‌ అమల్లోకి వచ్చిందని ఆయన చెప్పారు.

శాసనసభలోని మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 14 వ తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఆ రోజునుంచే నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 21వ తేదీ ఆఖరు రోజు అని ఆయన చెప్పారు.

24వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు రోజని ఆయన అన్నఆరు. ఫిబ్రవరి 8వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడవుతాయని ఆయన అన్నారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి 90 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పోలింగగ్‌ కోసం మొత్తం 13767 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments