Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్లలో ఇక వినోదం

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:40 IST)
రైలు ప్రయాణంలో ఉచితంగా సినిమాలను చూసే అవకాశాన్ని కల్పించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఇందుకోసం పైసా ఖర్చు చేయనవసరం లేదని, మొబైల్ డేటా కూడా అవసరంలేదని ప్రకటించింది.

భారతీయ రైల్వే తాజాగా ‘ఎంటర్‌టైన్ మెంట్ ఆన్ డిమాండ్’ అనే ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. అయితే ఈ సదుపాయం కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం పట్నా రాజధాని ఎక్స్‌ప్రెస్, సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో మరో 6 రైళ్లలో ఈ విధమైన సేవలు ప్రారంభం కానున్నాయి. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఆన్ డిమాండ్ సేవలు ఉలివ్ ప్లేయర్ మాధ్యమంతో ప్రయాణికుల డివైజ్‌లో స్ట్రీమ్ అవుతాయి. అయితే దీనిని ప్రయాణికులు గూగుల్ ప్లేయర్ లేదా యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వైఫై ఆధారంగా మీడియా సర్వర్ నుంచి ఒక కోచ్‌లో ఒకేసారి 90 మంద్రి ప్రయాణికులు కనెక్ట్ చేసుకుని తమకు ఇష్టమైన సినిమాలను చూసుకోవచ్చు. ఈ సదుపాయం కింద ప్రయాణికులు 12 వేల ప్రోగ్రాములతో పాటు ఏడు వేల సినిమాలను ఉచితంగా చూసే అవకాశం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments