Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టి.. ఉరేసుకున్న విద్యార్థి.. ఎక్కడ?

సోషల్ మీడియాతో ప్రయోజనాల విషయాన్ని పక్కనబెడితే నేరాల సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోతోంది. ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టిన ఓ పాఠశాల విద్యార్థి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుక

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (09:50 IST)
సోషల్ మీడియాతో ప్రయోజనాల విషయాన్ని పక్కనబెడితే నేరాల సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోతోంది. ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టిన ఓ పాఠశాల విద్యార్థి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కోల్ కతా నగరంలో చోటుచేసుకుంది. కోల్ కతా నగరానికి చెందిన సంప్రీత్ బెనర్జీ అనే 9వతరగతి విద్యార్థికి అర్థసంవత్సర పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి.
 
దీంతో మనస్తాపానికి గురైన సంప్రీత్ ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తక్కువ మార్కులు వచ్చినపుడల్లా ఓ టీచరు తన కొడుకును చెవులు పట్టుకొని నిలబడాలని ఆదేశించాడని సంప్రీత్ తల్లి అపర్ణ ఆరోపించారు. టీచరు వేధింపుల వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపించారు. పోలీసులు పాఠశాలలో పికెట్ ఏర్పాటు చేశారు. సంప్రీత్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments