Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీని మోసం చేసిన దొంగ బాబా.. గతజన్మలో నేనే నీ భర్త..

సాంకేతికత ఎంత పెరిగినా.. ఉన్నత చదువులు చదివినా.. బాబాలను నమ్మి మోసపోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా ఓ టెక్కీ దొంగ బాబా చేతిలో మోసపోయింది. మహారాష్ట్ర, థానేలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (14:29 IST)
సాంకేతికత ఎంత పెరిగినా.. ఉన్నత చదువులు చదివినా.. బాబాలను నమ్మి మోసపోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా ఓ టెక్కీ దొంగ బాబా చేతిలో మోసపోయింది. మహారాష్ట్ర, థానేలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర థానేలో సైలాస్ జోథియా అనే బాబా వుండేవాడు. అతడు గత జన్మలు గురించి చెప్పడం.. వ్యాధులను నయం చేయటాన్ని అలవాటుగా పెట్టుకునేవాడు. తద్వారా అతడు చేసే సేవలకు మూడు లక్షలు తగ్గకుండా వసూలు చేసేవాడు. ఇతని వద్దకు వచ్చి ఓ టెక్కీని కూడా ఇదే తరహాలో మోసం చేశాడు. గత జన్మలో తాను టెక్కీ భర్తనని.. ఆదర్శ దంపతులుగా జీవించామని చెప్పాడు. దీన్ని కూడా ఆమె గుడ్డిగా నమ్మింది. 
 
అంతేగాకుండా ఆమె తండ్రి అనారోగ్యం పాలైతే నయం చేస్తానని చెప్పాడు. కానీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బాబాకు టెక్కీ దూరమైంది. అయినా బాబా ఆమెను వదిలి పెట్టకుండా ఓ సీడీని పంపి రూ.10లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ బాబాను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments