Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌బ్లిగీ జ‌మాత్‌కు వెళ్లొచ్చిన తండ్రి.. చిన్నారికి కరోనా వైరస్

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (18:00 IST)
కరోనా వైరస్ దేశ‌వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలోని త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశాల అనంత‌రం వివిధ రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు అమాంతంగా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఉత్త‌రాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది.

త‌బ్లిగీ జ‌మాత్‌కు వెళ్లొచ్చిన తండ్రి ద్వారా చిన్నారికి క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 40కి చేరుకున్నాయి. మ‌రోవైపు తాజాగా ఆ చిన్నారితో పాటు మరో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది.
 
ఇక చిన్నారితోపాటు క‌రోనా సోకిన మరో ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒకరు మ‌హిళా సైన్యాధికారి కాగా మ‌రొక‌రు త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశానికి వెళ్లివ‌చ్చిన వ్య‌క్తి కావ‌డం గమ‌నార్హం.

మరోవైపు.. ల‌క్నోలో ట్రైనింగ్ అయిన త‌ర్వాత ఉత్త‌రాఖండ్‌కు వ‌చ్చే క్ర‌మంలో మ‌హిళ అధికారికి క‌రోనా సోకినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 9 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 31 మందికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments