Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపుర సీఎం తల తెచ్చిన వ్యక్తికి రూ.5.5 లక్షలు : ఎఫ్‌బిలో ఫత్వా

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తలకు వెల కట్టారు. ఈ మేరకు గుర్తు తెలియని దుండగుడు ఒకడు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు.

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (06:29 IST)
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తలకు వెల కట్టారు. ఈ మేరకు గుర్తు తెలియని దుండగుడు ఒకడు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు. 
 
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తలను తెచ్చిన వ్యక్తికి 5.5 లక్షల రూపాయల ఇస్తానంటూ ఫేస్‌బుక్‌లో ఫత్వా జారీ చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
 
నిందితుడు ఇండొర్ నుంచి ఈ పోస్టు పెట్టినట్టుగుర్తించారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, తనను తాను వామపక్ష వ్యతిరేక మండలి కార్యకర్తగా ఆ దుండగుడు పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments