Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిబిత్‌ను వణికిస్తున్న పెద్దపులి.. నాలుగు రోజుల్లోనే ముగ్గురిని చంపేసింది..

మధ్యప్రదేశ్‌‌లోని ఫిలిబిత్‌కు సమీపంలోని భేరీ గ్రామాన్ని పెద్దపులి వణికిస్తోంది. దీంతో ఆ గ్రామ ప్రజలు నిద్రకు దూరమైనారు. ఇప్పటికే భేరీ గ్రామానికి చెందిన నలుగురు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (09:12 IST)
మధ్యప్రదేశ్‌‌లోని ఫిలిబిత్‌కు సమీపంలోని భేరీ గ్రామాన్ని పెద్దపులి వణికిస్తోంది. దీంతో ఆ గ్రామ ప్రజలు నిద్రకు దూరమైనారు. ఇప్పటికే భేరీ గ్రామానికి చెందిన నలుగురు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తిని పులి చంపి తినేసింది. వివరాల్లోకి వెళితే.. భేరీ సమీపంలోని రిజర్వ్ ఫారెస్టు నుంచి పెద్దపులి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై దాడి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. 
 
ఇప్పటికే పొలంలో పనిచేస్తున్న కున్వర్ సేన్ (45) అనే వ్యక్తిపై తీవ్రంగా గాయపరిచిందని.. నాలుగు రోజుల్లోనే ముగ్గురిని చంపేసిందని అధికారులు వెల్లడించారు. పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఇంకా మూడు నెలల కాలంలో ఐదుగురిని పెద్దపులి పొట్టనబెట్టుకుందని అధికారులు తెలిపారు. రైతులే పులి దాడి అధికంగా బలవుతున్నారని అధికారులు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments