Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైలాపూర్ మార్కెట్‌లో విత్తమంత్రి నిర్మలమ్మ.. ధరలు చూసి షాక్!

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (09:41 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేశారు. అక్కడ కాయగూరల ధర చూసి ఆమె ఒకింత షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది, 
 
చెన్నై, మైలాపూరులోని కూరగాయల మార్కెట్‌కు ఆమె శనివారం వెళ్లి, కూరగాయలు కొనుగోలు చేస్తూ కూరగాయల వ్యాపారులతో సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వర్గాల సమాచారం ప్రకారం, మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నైలోని మైలాపూర్ కూరగాయల మార్కెట్‌ను సందర్శించి విక్రేతల నుండి కొన్ని కూరగాయలను కొనుగోలు చేశారు. విక్రేతలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నిర్మలా సీతారామన్ కార్యాలయం వీడియోను షేర్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments