Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావిలో దూకేసిన నలుగురు ఇంటర్ ఫస్టియర్ అమ్మాయిలు

ఈమధ్య కాలంలో అమ్మాయిల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే ప్రాణాలను తీసేసుకుంటున్నారు. ఇటీవల చెన్నైలోని సత్యభామ యూనివర్శిటీలో కళాశాలలో కాపీ కొడుతుండగా ఉపాధ్యాయుడు తిట్టారని, ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తమిళనాడులోని వేలూరులో

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (19:49 IST)
ఈమధ్య కాలంలో అమ్మాయిల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే ప్రాణాలను తీసేసుకుంటున్నారు. ఇటీవల చెన్నైలోని సత్యభామ యూనివర్శిటీలో కళాశాలలో కాపీ కొడుతుండగా ఉపాధ్యాయుడు తిట్టారని, ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తమిళనాడులోని వేలూరులో నలుగురు విద్యార్థునులు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 11వ త‌ర‌గ‌తి చ‌దువుతోన్న విద్యార్థినులు మూకుమ్మడిగా నలుగురూ కలిసి ఆత్మహత్య చేసుకోవడంపై కలకలం రేగింది. కాగా ఉపాధ్యాయులు మంద‌లించ‌డం వ‌ల్లే వారి ఆత్మహత్య చేసుకుని వుంటారని చెప్పుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments