Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల బాలికపై 22ఏళ్ల వ్యక్తి అత్యాచారం: అలా లొంగదీసుకుని..?

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (18:15 IST)
మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో పొరుగున నివసిస్తున్న నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
 
22 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను ఏదో సాకుతో నిందితుడు తన వద్దకు రప్పించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తన ఇంటి నుంచి ఏడుస్తూ, నొప్పితో విలపిస్తూ బయటకు వచ్చిందని పోలీసు ఇన్‌స్పెక్టర్ దిలీప్ దహియా తెలిపారు. 
 
బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి.. బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పిల్లల వార్డులో చికిత్స పొందుతోంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments