Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్తాన్‌ పై ప్రధాని మోడీయే తుది నిర్ణయం:గడ్కరీ

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:13 IST)
ఆఫ్ఘనిస్తాన్‌ దేశంలో మౌలిక సదుపాయాల పెట్టుబడుల కొనసాగింపుపై ప్రధాని మోడీయే తుది నిర్ణయం తీసుకుంటారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర విదేశాంగ మంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయాలు ఉంటాయన్నారు. ఆ దేశంలో భారత్‌ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఇప్పటికే పలు పూర్తి కాగా, ఇంకొన్ని పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు.

'ఆఫ్ఘనిస్తాన్‌లో నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో మేం పనిచేశాం. సల్దా డ్యామ్‌ను నిర్మించాం' అని గడ్కరీ తెలిపారు. ''ఒక స్నేహపూర్వక దేశంగా పలు రహదారుల నిర్మాణానికి సంబంధించి గతంలో ఆఫ్ఘన్‌ ప్రభుత్వ అధికారులతో చర్చించాం.

ప్రస్తుతం అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి రోడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం మంచిది..'' అని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వివిధ సంక్షేమ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారత్‌ ఇప్పటికే దాదాపు 300 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments