Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి ఆ పని చేశాడు.. నాన్న స్నేహితుడే..?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (14:54 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని ఆమె తండ్రి స్నేహితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. బాధితురాలి మృతదేహాన్ని ఆ రాష్ట్రంలోని ఘజియాబాద్‌‌లోని కవి నగర్ పారిశ్రామిక వాడలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ చిన్నారి తండ్రి స్నేహితుడు చందన్‌ని నిందితుడిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు… బాలిక తండ్రితో కలిసి ఇంటి బయట మద్యం సేవించాడు. ఆడుకోవడానికి బాలికను తీసుకురావడానికి చందన్ ఇంటి లోపలికి వెళ్లి ఆ తర్వాత ఆమెను తీసుకుని పారిపోయాడు. బాలికను తీసుకెళ్లిన తర్వాత కాల్ కూడా లిఫ్ట్ చేయలేదని బాలిక తల్లి తెలిపింది. తన కుమార్తెతో ఆడుకోవాలని చెప్పి.. ఎత్తుకెళ్లిపోయాడని తెలిపింది.  
 
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చామని... తర్వాత బాలిక కుటుంబం ఆ ప్రాంతంలో బాలిక కోసం వెతకగా కనపడలేదు. పోలీసులు గాలించగా మృతదేహం దొరికింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments