Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో గొడవపడి 15 అంతస్తుల భవనం నుంచి దూకేసింది

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ యువతి తన ప్రియుడితో గొడవపడి ఏకంగా 15 అంతస్తుల భవనం నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:01 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ యువతి తన ప్రియుడితో గొడవపడి ఏకంగా 15 అంతస్తుల భవనం నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ముంబై మహానగరంలో కలకలంరేపిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరంలోని మలాద్ వెస్ట్ ప్రాంతానికి చెందిన అర్పిత తివారీ (25) యానిమేటరుగా పనిచేస్తున్న పంకజ్ జాదవ్‌ను ప్రేమించింది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
దీంతో పెళ్లి విషయం మాట్లాడేనిమిత్తం అర్పిత ప్రియుడు ఉండే ఫ్లాట్‌కు వచ్చింది. అయితే, వారిద్దరి ఏం జరిగిందో తెలియదు కానీ బాయ్ ఫ్రెండ్ నివాసముంటున్న 15 అంతస్తు భవనం నుంచి కిందకు దూకేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. అర్పిత ఆత్మహత్య చేసుకుందా? లేదా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments