Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో నరేంద్ర మోదీ కల నెరవేరింది.. ఎలాగో తెలుసా?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (10:33 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల గోవాలో నెరవేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి 2024కల్లా గర్ నల్ జల్ కనెక్షన్ ఇవ్వాలనే ఆయన కల సాకారం అయ్యింది. కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ నల్ జల్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని 2.30 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి దేశంలో ఇంటింటికి నల్లాలు ఇచ్చిన రాష్ట్రంగా గోవా నిలిచింది. 
 
గోవా రాష్ట్రంలో 2.30లక్షలమందికి నల్లా కనెక్షన్లు ఇచ్చి వందశాతం నీరందిస్తున్న రాష్ట్రంగా నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి మంచినీటిని సరఫరా చేస్తున్నామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు.
 
నార్త్ గోవాలో 1.65 లక్షలు, దక్షిణ గోవాలో 98,000 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. 191 గ్రామ పంచాయతీల్లో పూర్తిగా వందశాతం నల్లా కనెక్షన్లు ఇచ్చారు. మంచినీటి పరీక్షలు చేసేందుకు 14 వాటర్ క్వాలిటీ టెస్టింగ్ లాబోరేటరీలను గోవా ఏర్పాటు చేసింది. జలజీవన్ మిషన్ కింద ప్రతీ గ్రామంలోనూ ఐదుగురు సభ్యులకు వాటర్ టెస్టు కిట్లను అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments