Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ తలాక్‌ రద్దుకు త్వరలోనే చట్టం తెస్తాం.. కేంద్ర మంత్రి వెంకయ్య

ముస్లిం మహిళల రక్షణార్థం తలాక్ రద్దుకు త్వరలోనే చట్టం తెస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సమన్యాయం జరగాలనేదే బీజేపీ అభిమతమన్నారు. ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్ అంశ

Webdunia
సోమవారం, 22 మే 2017 (09:50 IST)
ముస్లిం మహిళల రక్షణార్థం తలాక్ రద్దుకు త్వరలోనే చట్టం తెస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సమన్యాయం జరగాలనేదే బీజేపీ అభిమతమన్నారు. ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్ అంశాలను ముడిపెట్టొద్దని.. మహిళలపై వివక్ష తొలగించేందుకే ట్రిపుల్ తలాక్‌ను కేంద్రం వ్యతిరేకిస్తోందని వెంకయ్య వెల్లడించారు. ఈ విషయాలను రాజకీయం చేయొద్దని ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సూచించారు. రాజకీయాలే చేయాలనుకుంటే ఏదో పార్టీలో చేరొచ్చునని సలహా ఇచ్చారు.
 
మూడుసార్లు తలాక్ చెప్పి మహిళలకు విడాకులిచ్చే పద్దతిని ముస్లిం మతస్థులు మార్చుకోవడంలో విఫలమైతే ప్రభుత్వమే ఒక చట్టం (ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ) తెస్తుందని వెంకయ్య చెప్పుకొచ్చారు. కాగా, ట్రిపుల్ తలాక్ చట్టబద్ధతపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల బెంచ్ గత గురువారంనాడు తీర్పును రిజర్వ్ చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments