Webdunia - Bharat's app for daily news and videos

Install App

17న అంతరిక్షంలోకి జిశాట్-30

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (08:48 IST)
భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) మరో ఉప గ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు రెడీ అవుతోంది. భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-30ని ఈ నెల 17న ఫ్రెంచ్‌ గయనాలోని అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ కె. శివన్‌ తెలిపారు.

ఇది కొత్త ఏడాదిలో భారత్ అంరిక్షంలోకి పంపనున్న తొలి ఉపగ్రహం. ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్లకు కమ్యూనికేషన్ మరింత మెరుగుపడేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. 2020లో మొత్తం 25 శాటిలైట్లను అంతరిఓంలోనికి పంపాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు శివన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments