Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు.. 66 ఏళ్ల వయస్సులో తల్లైన మహిళ

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (10:49 IST)
కుటుంబంలోని తొమ్మిది మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక ఆ వంశానికి వారసుడు అంటూ ఎవ్వరూ లేరు. ఇక లాభం లేదనుకున్న ఓ 66 ఆరేళ్ల మహిళ వారసుడి కోసం తల్లి అయ్యింది. లేటు వయస్సులో టెస్ట్ ట్యూబ్ విధానంలో సంతానం పొందింది. రోడ్డు ప్రమాదంలో కన్నకొడుకు కూడా ప్రాణాలు కోల్పోవడంతో వారసత్వం కోసం పడంటి బాబుకు జన్మనిచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన మధుబెన్ గహ్లెతా, శ్యామ్‌భాయ్ గహ్లెతాలు దంపతులకు చెందిన కుటుంబ సభ్యులు 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కుమార్తె మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మధుబెన్ దంపతులు విషాదంలో మునిగిపోయారు. 
 
చివరికి కుమార్తె సాయంతో టెస్టు ట్యూబ్ బేబీని పొందాలనుకున్న మధుబెన్ దంపతులు విజయవంతంగా లేటు వయసులో తల్లిదండ్రులు అయ్యారు. తొలుత డాక్టర్లు షాక్ అయినా.. తర్వాత వారికి సహకరించి చికిత్స అందించారు. ఫలితంగా మధుబెన్ 66 ఏళ్ల వయస్సు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments