Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురిని పెళ్లాడాడు.. ముగ్గురూ వెళ్లిపోయారు.. అందుకనీ..

ఆ వ్యక్తిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురూ ఆయన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక జీవితం తనకు వద్దని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:41 IST)
ఆ వ్యక్తిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురూ ఆయన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక జీవితం తనకు వద్దని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన జితేంద్ర (34) అనే వ్యక్తి ఓ పాథాలజీ ల్యాబ్‌లో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు మొదట రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఆ ఇద్దరు భార్యలు ఆయన్ను వదిలి విడాకులు తీసుకుని వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాత మరో మహిళను పెళ్లాడాడు. ఆమె కూడా తాజాగా ఆయన్ను వదిలి వెళ్లిపోయింది. దీంతో తనకిక ఈ జీవితం అక్కర్లేదనుకున్న అతను, తాను పనిచేసే ల్యాబ్‌లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments