Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌ కాంగ్రెస్‌ కార్యానిర్వాహక అధ్యక్షుడిగా హార్దిక్‌ పటేల్‌

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (16:21 IST)
గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యానిర్వాహక అధ్యక్షుడిగా పటేదార్‌ నాయకుడు హార్ధిక్‌ పటేల్‌ ఎన్నికయ్యారు. హార్దిక్‌ పటేల్‌ను గుజరాత్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించాలనే ప్రతిపాదనను కాంగ్రెస్‌ అధ్యక్షులు ఆమోదించారు.

26 ఏళ్ల హార్దిక్‌ పటేల్‌ 2015లో పటేదార్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటంలో ప్రఖ్యాతిని పొందారు. 2019, మార్చి 12వ తేదీన పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కానీ అతనిపై ఉన్న కేసు కారణంగా ఆ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

గుజరాత్‌ కాంగ్రెస్‌ కమిటీకి అమిత్‌ చద్వా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా, ఇప్పటికే తుషార్‌ చౌదరి, కర్సాన్‌దాస్‌ సోనేరి వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments