Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్రను మైకుగా మార్చుకుంది.. చిన్నారి పాత్రికేయురాలుగా అదరగొట్టింది..

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (14:52 IST)
సోషల్ మీడియాలో ఓ చిన్నారి పాత్రికేయురాలి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలో ఓ చిన్నారి చేసిన రిపోర్టింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్‌లోని కురుక్షేత్ర సహా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు నడిచేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారు.
 
నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ చిన్నారి వరదలతో ఏర్పడిన ఇబ్బందులను చెప్పుకొచ్చింది. కర్రను మైక్‌లా పట్టుకుని హిందీలో ఎడపెడా మాట్లాడేసింది. 
 
నీరు చాలా వేగంగా ప్రవహిస్తుందని.. ఓ ఇంటిని చూపిస్తూ అది నీటితో నిండిపోయిందని చెప్పుకొచ్చింది. నీటితో దారులన్నీ కనిపించట్లేదని.. నడిచేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించింది. ఓ చిన్నారి రిపోర్టర్ అవతారం ఎత్తిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments