Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢీకొన్న ట్రక్కులు - రూ.కోటి విలువ చేసే మద్యం దగ్ధం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:53 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తారావాడీ - శంగఢ్ జాతీయ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే మద్యం దగ్ధగమైపోయింది. నలాగఢ్ నుంచి ఢిల్లీ వైపునకు వెళుతున్న ట్రక్కులో విస్కీ మద్యాన్ని తీసుకెళుతున్నారు. ఆ సమయంలో రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. 
 
తొలుత శామ్‌గడ్ సమీపంలోని ఓ ట్రక్ డ్రైవర్ మొదటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ఆ ట్రక్కు ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి మద్యం లోడుతో వచ్చిన ట్రక్కు రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రక్కులు రెండు పూర్తిగా కాలిపోయాయి.
 
స్థానికుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో రూ.కోటి విలువ చేసే మద్యం కాలిపోయింది. అలాగే, రెండు లారీలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తంగా కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments