Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన ఫ్లైయింగ్ ప్రాక్టీస్ హెలికాఫ్టర్ - పైలెట్లు దుర్మరణం

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (15:17 IST)
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో స్వామి వివేకానంద విమానాశ్రయంలో గురువారం రాత్రి 9:10 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని ఇద్దరు పైలట్లు దుర్మరణంపాలయ్యారు. మరణించిన పైలట్లను కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ ఏపీ శ్రీవాస్తవగా గుర్తించారు.
 
హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించగా హెలికాప్టర్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విమానంలో ప్రయాణికులెవరూ లేరని చెబుతున్నారు. రాయ్‌పూర్‌లోని ఎయిర్‌పోర్టులో పైలట్లు ఫ్లైయింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments