Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో అనేక మార్పులు తీసుకొస్తాం: రాహుల్ గాంధీ

జీఎస్టీలో మార్పులు అవసరమని.. తాము అదికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో అనేక మార్పులు తీసుకొస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారం ఉదయం కాంగ్రెస్ పార్

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (17:25 IST)
జీఎస్టీలో మార్పులు అవసరమని.. తాము అదికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో అనేక మార్పులు తీసుకొస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహించింది. 
 
ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌ను సుధీర్ఘకాలం పాలించిన బీజేపీ ప్రజలకు ఒరుగబెట్టిందేమీ లేదని ఆయన విమర్శించారు.
 
 28 శాతం శ్లాబ్‌లో ఉన్న కొన్ని వస్తువులను 18 శాతం శ్లాబ్‌కు మార్చడం కాంగ్రెస్ ఒత్తిడి వల్లే జరిగిందని రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. ప్రస్తుత శ్లాబ్ విధానం ప్రజలకు సంతోషకరంగా లేదని.. ఐదు రకాల ట్యాక్స్‌లు వేయడం సరికాదని రాహుల్ గాంధీ సూచించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీఎస్టీలో మార్పులు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments