Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఇక 21 ఏళ్ల వారూ మద్యం తీసుకోవచ్చు

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (10:28 IST)
అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం మద్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించేందుకు అవసరమైన చట్టబద్ధ వయస్సును 25 ఏళ్ల నుండి 21 ఏళ్లకు కుదించినట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా వెల్లడించారు.

నూతన మద్యం పాలసీ ప్రకటన చేసిన ఆయన.. ఈ మార్పుల వల్ల వార్షిక ఎక్సైజ్‌ రెవెన్యూ 20 శాతం పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. కొంత మంది మంత్రుల సిఫార్సు మేరకు ఈ నూతన మద్యం పాలసీకి క్యాబినేట్‌ ఆమోద ముద్ర వేసిందని అన్నారు.

అయితే ఢిల్లీలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయకూడదని, అదేవిదంగా కొత్త వాటిని అనుమతులివ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుక్నుట్లు చెప్పారు. ప్రస్తుతం 60 శాతం లిక్కర్‌షాపులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని అన్నారు.

ఈ మార్పులతో నగరంలో లిక్కర్‌ మాఫియాకు కళ్లెం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో 850 మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, కానీ లిక్కర్‌ మాఫియా 2వేలకు పైగా అక్రమంగా దుకాణాలను నడుపుతుందని అన్నారు.

గత రెండేళ్లలో సుమారు 7 లక్షల అక్రమ లిక్కర్‌ బాటిళ్లను సీజ్‌ చేశామని, 1939 మంది నిందితులు అరెస్టు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments