Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆపరేషన్ అజయ్

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (12:29 IST)
ఇజ్రాయేల్, పాలస్తీనా దేశాల మధ్య భీకర స్థాయిలో యుద్ధం జరుగుతుంది. పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం.. గాజా నగరాన్ని ధ్వంసం చేసింది. వేలాది మంది ఉగ్రవాదులను ముట్టుబెట్టింది. గాజా స్ట్రిప్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో భారీ సంఖ్యలో భారతీయులు చిక్కుకునిపోయారు.
 
వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు వీలుగా భారత్ ఆపరేషన్ విజయ్‌‍ను చేపట్టనుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక విమానాలతో పాటు ఇతర ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. దేశ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 
 
ఇందుకోసం ప్రారంభించిన ఆపరేషన్ అజయ్ గురువారం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా, గతంలో రష్యా - ఉక్రెయిన్‌ దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా చిక్కుకుని పోయిన భారతీయ విద్యార్థులు, పౌరులను ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తీసుకొచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments