Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 14వేల మార్కును దాటిన కరోనా కేసులు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (11:10 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు నిలకడ లేకుండా పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి వరకు భారీగా తగ్గిన కరోనా కేసులు… ఈ రోజున 18 వేల మార్కును దాటాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో… 18,454 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,78,831కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.15శాతంగా ఉంది.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,561 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 34,95,808 కోట్లకు చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారి సంఖ్య 100 కోట్లకు చేరిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 59.57లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేట్ 1.34గా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments