Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ జోకర్.. మాల్దీవుల మంత్రి కామెంట్స్‌పై రచ్చ రచ్చ

సెల్వి
సోమవారం, 8 జనవరి 2024 (15:03 IST)
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఇటీవల, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశంలోని మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. 
 
సామాజిక మాధ్యమాల ద్వారా లక్షద్వీప్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు. మోదీని కీలుబొమ్మగా, జోకర్‌గా అభివర్ణించారు. భారత్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగడంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు సమన్లు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments