Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన నవీన్ తల్లిదండ్రులకు ప్రధాని మోడీ ఫోన్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (19:51 IST)
రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ తల్లిదండ్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఫోను చేశారు. నవీన్ మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
మరోవైపు, నవీన్ మృతిపట్ల కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆయన భారత విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. 
 
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా సేనలు చేస్తున్న బాంబు దాడుల్లో కర్నాటక రాష్ట్రానికి నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని భారత్ విదేశాంగ శాఖ అధికారింగా ప్రకటించింది. దీంతో నవీన్ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. దీంతో వారిని ఓదార్చేందుకు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments